ఎన్టీఆర్ భరోసా ఫించన్ పంపిణి చేసిన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి

ఎన్టీఆర్ భరోసా ఫించన్ లబ్ధిదారులకు ఫించన్ పంపిణి చేసిన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి

సత్తెనపల్లి,డిసెంబర్ 01.అనంత జనశక్తి న్యూస్

రూరల్ మండలంలోని నందిగామ పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా ఫించన్ లబ్ధిదారులకు ఫించన్ పంపిణి చేస్తున్న జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి.ఈ పంపిణి కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్,కార్యదర్శి,వెల్ఫేర్ అసిస్టెంట్,మండల సమాఖ్య అధ్యక్షురాలు అనురాధ,సి సి సుబ్బారావు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.