Logo
Date of Publish : 03 November 2025, 4:59 am
Editor : Shankaragallu Venkatesulu

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్‌ నవంబర్ 03 అనంత జనశక్తి న్యూస్

చేవెళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాద వివరాలను వెంటనే సేకరించాలని అధికారులను ఆదేశించారు.సహాయక చర్యలను యథాశీఘ్రం ప్రారంభించాలంటూ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)