Logo
Date of Publish : 18 September 2025, 6:25 am
Editor : Shankaragallu Venkatesulu

ఏపీలో సచివాలయం ఉద్యోగులకు ప్రమోషన్లు

ఏపీలో సచివాలయం ఉద్యోగులకు ప్రమోషన్ల

అమరావతి సెప్టెంబర్ 18, అనంత జనశక్తి న్యూస్

ఏపీ రాష్ట్ర సెక్రటేరియట్లో పని చేస్తున్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 50 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్లను ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో మరో 150 మంది ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)