Logo
Date of Publish : 24 October 2025, 12:27 am
Editor : Shankaragallu Venkatesulu

కర్నూలు జిల్లాలో బస్సుకు మంటలు – 12 మంది గాయాలు

కర్నూలు జిల్లాలో బస్సుకు మంటలు – 12 మంది గాయాలు

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఉదయం 3.30 గంటల సమయంలో బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగి క్షణాల్లో వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 12 మంది అత్యవసర ద్వారం ద్వారా బయటపడి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన సమయంలో భారీ వర్షం కురిసినట్లు సమాచారం. 🔥🚌


Copyright © 2026 Anantha Janashakthi. All rights reserved.
Print Save
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్
  • హోమ్
  • వార్తలు
    • అంతర్జాతీయం
    • జాతీయం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • సినిమా
  • క్రైమ్
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • క్రీడలు
  • ఈ – పేపర్

Designed By

www.Webdigitalway.com

(9052933264)