రాష్ట్ర సుభిక్షంగా ఉండాలి...
-ఉగాది ప్రతి కుటుంబానికి సంతోషం, సుఖం, అష్టైశ్వర్యాలు సిద్ధించాలి.
-రాష్ట్ర ప్రజలకు శ్రీపరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు.
-రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.
శ్రీ సత్యసాయి జిల్లా ప్రతినిధి, మార్చి 19, అనంత జనశక్తి న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ నూతన తెలుగు సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి కుటుంబానికి ఆ దేవుడు ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి ఆనందంగా అభివృద్ధి చెందాలని, ఉగాది పర్వదినాన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ... అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేకించి ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.